టీచర్ల క్రమబద్దీకరణపై హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను బుధవారం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం గతంలో 55,61 జీవోలపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో చివరి రోజు కౌన్సిలింగ్కు హాజరు అయిన 75వేల మంది ఉపాధ్యాయులకు సాయంత్రంలోగా బదిలీ ఉత్తర్వులు జారీ కానున్నాయి.
No comments:
Post a Comment