నిన్నటి ఎస్ఎస్సీ మ్యాథ్స్ పేపర్ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించింది. దానిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా తప్పుల వల్ల విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటారు. 4 మార్కులు కలిపే యోచనలో అధికారులు ఉన్నారు. | |
Tuesday, 3 April 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment