Tuesday 3 April 2012

మ్యాథ్స్ పేపర్ -2 కు 4 మార్కులు కలిపే యోచన

 నిన్నటి ఎస్‌ఎస్‌సీ మ్యాథ్స్ పేపర్ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించింది.
దానిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా
తప్పుల వల్ల విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటారు. 4 మార్కులు
కలిపే యోచనలో అధికారులు ఉన్నారు.

No comments:

Post a Comment